పీజీ నీట్‌–2020 ఏపీ ఫలితాలు విడుదల
సాక్షి, విజయవాడ (హెల్త్‌ యూనివర్సిటీ):  పీజీ (మెడికల్, డెంటల్‌) నీట్‌–2020లో అర్హత సాధించిన ఆంధ్రప్రదేశ్‌ అభ్యర్థుల జాబితాను డాక్టర్‌ ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ వైస్‌ చాన్సలర్‌ డాక్టర్‌ పి.శ్యాంప్రసాద్‌ విడుదల చేశారు. ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రిజి…
మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకు షాక్!
సాక్షి, గుంటూరు:  టీడీపీ నేత, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. యడవల్లి సొసైటీని యథావిధిగా కొనసాగించుకోవచ్చని రివిజన్‌ అథారిటీ తీర్పునిచ్చింది. కాగా గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం యడవల్లి గ్రామంలోని సర్వే నెంబర్ 381లో 416 ఎకరాల భూమి ఉంది. దీనిని 1975లో 250 మంది పేదలక…
విరామంలో విరుష్కల విహారం
వెల్లింగ్టన్‌:  టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, భార్య అనుష్క శర్మలకు ఏ చిన్నపాటి విరామం దొరికినా దాన్ని విహార యాత్రకు కేటాయిస్తూ ఎంజాయ్‌ చేస్తూ ఉంటారనే సంగతి తెలిసిందే. కివీస్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లో భాగంగా టెస్టు సిరీస్‌కు ఇంకా చాలా సమయం ఉన్నందున అనుష్క శర్మ.. న్యూజిలాండ్‌లో వాలిపోయారు. అదే స…
చామదుంపలను తింటే కలిగే అద్భుతమైన లాభాలివే
చాలా మంది సహజంగానే చామదుంపలు బాగా జిగురుగా ఉంటాయనే కారణంతో వాటిని తినేందుకు ఇష్టపడరు. కానీ ఇతర దుంపలతో పోలిస్తే చామదుంపల్లోనూ మన శరీరానికి ఉపయోగపడే ఎన్నో పోషకాలు ఉంటాయి. చామ దుంపలను ఎలాగైనా మనం తరచూ తీసుకోవచ్చు. వాటితో మనకు అనేక లాభాలు కలుగుతాయి. అవేమిటంటే... * చామదుంపల ద్వారా మన శరీరానికి శక్తి లభ…
జార్ఖండ్ ఎన్నికల్లో ... మావోల పంజా !
జార్ఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికల్లో తొలిదశ పోలింగ్ లోనే మవోయిస్టులు పంజా విసిరారు. ఓ బ్రిడ్జిని పేల్చేశారు. అయినా జనం ఓటేసేందుకు పోటెత్తారు. తొలిదశలో 13 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగ్గా రికార్డుస్థాయిలో 62.87 పోలింగ్ నమోదైంది. జార్ఖండ్‌ లో తొలివిడత పోలింగ్ చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది.…
గుంటూరు అర్బన్ పోలీసులు కొత్త నిర్ణయం
ఇక పై పోలీసు స్టేషన్ ల పరిధి లేకుండా బాధితులు ఇచ్చిన ఫిర్యాదులు స్వీకారం  ఎవరు అయిన ఫిర్యాదులు చేస్తే పోలీసు స్టేషన్ పరిధి చూడకుండా ముందు బాధితులకు అండగా నిలబడాలని జిల్లా ఎస్పీ రామకృష్ణ ఆదేశాలు జారీ 24గంటలు 3 షిఫ్టు లో డయల్100 అందుబాటులో ఉంటుంది...ఎస్పీ రామకృష్ణ..